భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor..వైజాగ్ కన్వెన్షన్లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్.
ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది.. కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం.
TCS, Google, Cognizant లాంటి కంపెనీలు ఏపీకి వచ్చాయంటే, దానికి కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
