అనంతపురం HDFC బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన

భారత్ న్యూస్ అనంతపురం…అనంతపురం HDFC బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన

Ammiraju Udaya Shankar.sharma News Editor…అనంతపురం టౌన్ లో రాంనగర్ లోని హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంకులో 37 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారం మాయమైంది.

ఈ బంగారాన్ని బ్యాంకు ఉద్యోగులే కాజేసి, ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం బ్యాంక్ వద్ద ఆందోళన చేపట్టారు.