భారత్ న్యూస్ రాజమండ్రి… 5-11-2025 బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా హంసల దీవి బీచ్ వద్ద విచ్చేయు భక్తులకు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులిహోర మరియు మంచినీటి పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కావున కోడూరు మండలంలోని జనసేన నాయకులు ,వీర మహిళలు మరియు జనసైనికులు ఉదయం 6 గంటలకు కోడూరు లోని పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ నుంచి హంసలదీవి బీచ్ వద్దకు వెళ్లడం జరుగుతుంది. కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము

ఇట్లు
కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు
మర్రె గంగయ్య