ఏపీ చేనేతలకు శుభవార్త! నేటి నుంచి ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీ చేనేతలకు శుభవార్త! నేటి నుంచి ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం ⚡

చేనేత మగ్గాలకు – నెలకు 200 యూనిట్లు ఉచితం

పవర్ లూమ్స్‌కు – నెలకు 500 యూనిట్లు ఉచితం