ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు

ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచను అని చెప్పాను…భవిష్యత్ లో కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని మళ్ళీ హామీ ఇస్తున్నా

సీఎం చంద్రబాబు