గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు,

భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :

గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు

జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ

పుష్కరాల పై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల

తేదీల నిర్ణయానికి తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం

పుష్కరాలు మొత్తం 12 రోజులు

పుష్కరప్రవేశం: జూన్ 26, 2027

పుష్కర సమాప్తి: జూలై 7, 2027

కమిషనర్ నివేదికపై ప్రభుత్వం ఆమోదం

ఉత్తర్వులు జారీ చేసిన దేవ దాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా.ఎం.హరి జవహర్లాల్