గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

భారత్ న్యూస్ రాజమండ్రి..గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ.

ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం.

ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.