మంగళగిరి తాడేపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…మంగళగిరి తాడేపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన మంత్రి లోకేష్.

లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు.

ఇంటింటికి వెళ్తూ ఏడాది పాలనలో ఏం చేసిందనేది ప్రజలకు వివరిస్తున్న లోకేష్.

ఏడాదిలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని లోకేష్‌కు వివరిస్తున్న ప్రజలు.