భారత్ న్యూస్ రాజమండ్రి…కాసేపట్లో భోగాపురానికి తొలి విమానం*
భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కాసేపట్లో తొలి విమానం ల్యాండ్ అవుతుంది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఢిల్లీ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ ఎంపీ గారు, DGCA అధికారులు ఇక్కడికి చేరుకున్నారు.

ట్రయల్ రన్ సక్సెస్ అయితే మే లేదా జూన్ నుండి సర్వీసులు నడిపేలా ఏర్పాటు చేస్తున్నారు విమానాశ్రయం పనులు 96% పూర్తయినట్లు సమాచారం