భారత్ న్యూస్ మంగళగిరి …Ammiraju Udaya Shankar.sharma News Editor….ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబ నాయుడు సమీక్ష.
సమీక్షలో హాజరైన ఉన్నతాధికారులు.
ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని సమీక్షలో నిర్ణయం.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సూచన.
ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచనున్న ప్రభుత్వం.
త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం ఆదేశం.
