భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…రుషికొండలో రిసార్ట్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీ ఏర్పాటు


ప్రభుత్వం వైజాగ్ లోని రుషికొండలోని ఖాళీగా ఉన్న రిసార్ట్ను సరైన విధంగా వినియోగించే మార్గాలపై పరిశీలించి, సిఫార్సులు చేయడానికి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది~£
మంత్రుల బృందం సభ్యులు:
▪️కందుల దుర్గేష్
▪️పయ్యావుల కేశవ్
▪️డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి .