భారత్ న్యూస్ విజయవాడ…Monthacyclone తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి విద్య, ఐటీ శాఖల మంత్రి Naralokesh సమీక్ష నిర్వహించారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.