ఏపీ లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు ఈడీ అటాచ్‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు ఈడీ అటాచ్‌

రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్‌ చేసుకున్న ఈడీ
కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి,

చాణక్య ఆస్తులు అటాచ్‌
రూ.1048 కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్న ఈడీ