భారత్ న్యూస్ విశాఖపట్నంAmmiraju Udaya Shankar.sharma News Editor…..డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సెషన్ రిపోర్టులో కీలక అంశాలు..
ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో దంపతులను మోసం చేసిన నమ్రత
గర్భిణీలకు డబ్బుల ఆశ చూపి, ప్రసవం తర్వాత పిల్లల కొనుగోలు
ఏపీలోని మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ 2 టౌన్ పీఎస్ లో 2 కేసులు, గుంటూరు కొత్తపేటలో ఒక కేసు, తెలంగాణలోని గోపాలవురంలో 5 కేసులు

విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ లో ఉన్న డాక్టర్లు, స్టాఫ్ తో కలిసి సరోగసి దందా
పిల్లల కొనుగోలుపై నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత..