రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో పెప్సి, కోకాకోలా వంటి అమెరికన్ శీతల పానీయాలు మరియు ఇతర అమెరికా ఉత్పత్తులను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది.

భారత్ న్యూస్ మంగళగిరి….Ammiraju Udaya Shankar.sharma News Editor…బిగ్ బ్రేకింగ్ న్యూస్

_ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానుల సంఘం కూడా తమిళనాడు నిర్ణయాన్ని అనుసరిస్తూ,
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో పెప్సి, కోకాకోలా వంటి అమెరికన్ శీతల పానీయాలు మరియు ఇతర అమెరికా ఉత్పత్తులను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది.

➡️ అమెరికా ప్రభుత్వం భారతీయ వస్తువులపై 50% సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

👉 “అమెరికన్ కంపెనీలకు బదులుగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. రైతులు, స్థానిక పరిశ్రమలకు మద్దతుగా ఇలాంటి చర్యలు అవసరం” అని సంఘం స్పష్టం చేసింది.

🔊 మిగతా రాష్ట్రాల హోటల్ యజమానుల సంఘాలు కూడా ఇలాగే ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.