ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం క్లారిటీ

భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం క్లారిటీ

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితమని స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.