భారత్ న్యూస్ మంగళగిరి…సచివాలయంలో గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైనా సమీక్ష…సీఎం సమీక్షలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు.. రూ. 3,320 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించిన అధికారులు.. ప్రభుత్వ చర్యల వల్ల 34 శాతం మేర అదనంగా ఆదాయం వస్తుందన్న అధికారులు… ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం..
