ఓటుకు నోటు కేసు A4 ముద్దాయి జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు,

భారత్ న్యూస్ అమరావతి..ఓటుకు నోటు కేసు A4 ముద్దాయి జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారికి అన్నీ చెప్పేస్తా

నన్ను అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ వద్దకు పంపింది ఎవరో చెబుతా

నా దగ్గరున్న అన్ని ఆధారాలు వెల్లడిస్తా

నేను దోషిని కాదు, బాధితుడిని

ఈ కేసులో ఇరుకున్న వాళ్లంతా బాగుపడ్డారు.. పదవులొచ్చాయి

అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ నేనే ఇంకా సమస్యలు, కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా

ఇద్దరు ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు

ఏదేమైనా నేను పోరాటం చేస్తా. నా పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులకయినా భయపడేది లేదు – జెరూసలెం మత్తయ్య