విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor..2010లో 4జీ, 2020లో 5జీ, 2030లో 6జీ సేవలు వస్తాయి.

ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయి.

దేశంలో ప్రధాని క్వాంటమ్‌ మిషన్‌ తీసుకొచ్చారు.

మొదటి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ జనవరిలో అమరావతికి వస్తుంది.

సేఫ్టీ, సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్‌ కంప్యూటర్‌ అవసరం.

ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ సెక్యూరిటీ చాలా అవసరం.

దేశంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ తీసుకొస్తుంటే.. గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ తీసుకొస్తున్నాం.

రియల్‌టైమ్‌ డేటా కోసం ఐవోటీలు వస్తున్నాయి : సీఎం చంద్రబాబు