భారత్ న్యూస్ నెల్లూరు….అమరావతి
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అనిత
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి : హోం మంత్రి అనిత
కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి అని ఆదేశం
ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు
కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
సహాయక చర్యలకు NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలి
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
పొంగిపొర్లే కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచన
ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు క్రింద, శిధిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడరాదు….
