రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు (బార్బర్స్కి)గుడ్ న్యూస్

భారత్ న్యూస్ గుంటూరు…..అమరావతి :

రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు (బార్బర్స్కి)
గుడ్ న్యూస్..

ఏపీలో ఉన్న సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.