ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.

విశాఖ:

ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్..