రాష్ట్రపతి భవన్‌కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు..

భారత్ న్యూస్ రాజమండ్రి…రాష్ట్రపతి భవన్‌కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు..

ఇవాళ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందన్న ప్రభుత్వ వర్గాలు.. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఆమోదం తెలపనున్న రాష్ట్రపతి.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనున్న బిల్లు..