రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకువైజాగ్ ఐటి పార్కు పేరుతో పనోరమ హిల్స్ పై10 కంపెనీలకు పైగా స్థలాలు. కేటాయించారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు
వైజాగ్ ఐటి పార్కు పేరుతో పనోరమ హిల్స్ పై
10 కంపెనీలకు పైగా స్థలాలు. కేటాయించారు.
ఒక్క కంపెనీ కూడా ప్రారంభంకాలేదు.

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి శ్రీనివాసరావు బహిరంగ లేఖ