భారత్ న్యూస్ మంగళగిరి…కల్తీ మద్యంపై విమర్శించే అర్హత జగన్కు ఎక్కడుంది? : మంత్రి నారా లోకేశ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నదే మా ప్రభుత్వం.
నిందితుల్లో ఇద్దరు టీడీపీ నేతలుంటే.. వారిని సస్పెండ్ చేశాం.
ఐదేళ్లలో మీరేం చేశారో మర్చిపోయి.. విమర్శలు చేయవద్దు.
జే బ్రాండ్స్తో వేలాదిమంది ప్రాణాలు తీశారు.. కల్తీ మద్యం వల్ల చనిపోతే నిందితులను కాపాడేందుకు యత్నించారు.
కల్తీ మద్యం బాధితుల పట్ల జోగి రమేష్ అహంకారంగా మాట్లాడారు.
పోతే పోయారు.. ఇంకా ఏడుస్తారేంటి అని జోగి రమేష్ మాట్లాడారు : మంత్రి నారా లోకేష్
