APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో ఎన్నికలు జరుపుతాం-ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని

భారత్ న్యూస్ గుంటూరు…APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో ఎన్నికలు జరుపుతాం
-ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని
EVMలతో ఎన్నికలనిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం
మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారు
EVMల కొనుగోలు,వినియోగంపై త్వరలో నిర్ణయం-నీలంసాహ్ని