.భారత్ న్యూస్ అమరావతి..మొంథా తుఫాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మొంథా తుఫానుపై ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు అందించాలని ఆదేశాలు
కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్న చంద్రబాబు
పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని.. జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించిన సీఎం చంద్రబాబు
