భారత్ న్యూస్ తిరుపతి….ముగిసిన టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశం
దేవాదాయ చట్టం ప్రకారం 9% శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిభందనలు ఉన్నాయి : మంత్రి ఆనం
అర్చక నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని మేనిఫెస్టోలో ఉంది
రాష్ట్రంలో 590 మంది మొత్తం వేదపండితులు ఉన్నారు
వారందరికీ వారికి రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించాం
టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారన్నది వాస్తవం

మంత్రి ఆనం