భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు దేశవ్యాప్తంగా పీఎం రోజ్గార్ మేళా
51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు
వర్చువల్గా నియామక పత్రాలు అందజేనున్న ప్రధాని మోదీ
WhatsApp us