భారత్ న్యూస్ ఢిల్లీ…..MNREGA ఒక పథకం కాదు.. ఒక సంస్కరణ..
ఈ పథకం వల్ల మినిమమ్ కూలీ వచ్చేది
ఈ డైరెక్ట్ రైట్ బేస్డ్ పథకాన్ని మోడీ సర్కార్ తీసేసింది
సమాఖ్య వ్యవస్థను మోడీ ప్రభుత్వం నీరుగారుస్తోంది
కేంద్రం నిర్ణయం వల్ల పేదలకు అనేక సమస్యలు వస్తాయి
సంబంధిత మంత్రిని అడగకుండానే ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది
కేంద్ర ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది
అదానీ, అంబానీలకు దోచిపెట్టడానికే ఇదంతా చేస్తున్నారు

రాహుల్ గాంధీ