భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది పాకిస్తానీ మత్స్యకారులను గుజరాత్‌లోని జాఖౌ వద్ద India CoastGuard పట్టుకుంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది పాకిస్తానీ మత్స్యకారులను గుజరాత్‌లోని జాఖౌ వద్ద India CoastGuard పట్టుకుంది.

‘అల్ వాలీ’ అనే పడవతో సహా ఈ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పడవతో పాటు జాఖౌ పోర్టుకు తీసుకువచ్చారు.