ఏపీ రాజధానిగా అమరా వతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది,

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి:డిసెంబర్ 05
ఏపీ రాజధానిగా అమరా వతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది, ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5(2) సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది, ఈ సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం కూడా తెలిపింది, త్వరలో జరగబోతున్న మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్రం. పార్లమెంటు ఆమోదం తర్వాత అమరావతినే కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజి ట్ విడుదల చేయనుంది….

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ మే­ర­కు బి­ల్లు­ను సి­ద్ధం చే­స్తోం­ది. ఈ అం­శం­పై ఇప్ప­టి­కే న్యా­య­శాఖ ఆమో­దం తె­లి­పిం­ది. దీం­తో ఈ పా­ర్ల­మెం­ట్ శీ­తా­కాల సమా­వే­శం­లో­నే బి­ల్లు­ను ప్ర­వే­శ­పె­ట్టి­ఆ­మో­దిం­ప­జే­సే అవ­కా­శం ఉంది. అనం­త­రం అమ­రా­వ­తి­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా ప్ర­క­టి­స్తూ గె­జి­ట్ నో­టి­ఫి­ కే­ష­న్ వి­డు­దల చే­సేం­దు­కు కేం­ద్ర శర­వే­గం­గా ప్ర­య­త్నా­లు చే­స్తోం­ది. .

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ పు­న­ర్వ్య­ వ­స్థీ­క­రణ చట్టం­లో­ని సె­క్ష­న్ 5(2)లో సవరణ ద్వా­రా అమ­రా­వ­తి­ని స్ప­ష్టం­గా రా­జ­ధా­ని­గా చే­ర్చేం­దు­కు కేం­ద్రం ప్ర­య­త్ని­స్తోం­ది. ఈ ని­ర్ణ­యా­ని­కి ఇప్ప­టి­కే కేం­ద్ర న్యాయ శాఖ ఆమో­దం తె­లి­పిం­ది. త్వ­ర­లో­నే కే­బి­నె­ట్ దృ­ష్టి­కి సైతం ఈ చట్ట­బ­ద్దత బి­ల్లు వె­ళ్ల­నుం­ది. ఆ తర్వాత దా­ని­ని పా­ర్ల­ మెం­ట్‌­లో ప్ర­వే­శ­పె­ట్టేం­దు­కు కేం­ద్ర ప్ర­భు­త్వం ప్ర­య­త్నా­ లు ము­మ్మ­రం చే­సిం­ది.

పా­ర్ల­మెం­ట్ ఆమో­దం పొం­దిన తర్వాత ఆం­ధ్ర­ ప్ర­దే­శ్ రా­ష్ట్ర­రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­ని ప్ర­క­టి­స్తూ గె­జి­ట్ వి­డు­దల చేసే అవ­కా­శం ఉంది.గత కొ­న్నా­ళ్లు­గా అమ­రా­వ­తి రా­జ­ధా­ని­కి చట్ట బద్ధత కల్పిం­చా­ల­ని ఏపీ­లో డి­మాం­డ్ నె­ల­కొం­ది. ఈ పరి­ణా­మాల నే­ప­థ్యం­లో కేం­ద్ర ప్ర­భు­త్వం ఈ పా­ర్ల­మెం­ట్ శీ­తా­కాల సమా­వే­శా­ల్లో­నే బి­ల్లు­ను ప్ర­వే­శ­పె­ట్టి ఆమో­దిం­ప­ జే­యా­ల­ని యో­చి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది.

రాష్ట్ర విభజన చట్టంలో ఏముంది? పార్ట్‌-2 కింద 5(1): నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుంది. పార్ట్‌-2 కింద 5(2):సబ్‌ సెక్షన్‌ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగు తుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.