భారత్ న్యూస్ అనంతపురం,చిత్తూరులో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్
జిల్లా వ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తున్న కేసులు
చిత్తూరు జిల్లాలో 380కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు
తమిళనాడు, కర్ణాటక, ప్రవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుంటున్న రోగులు
గత 7 నెలలుగా చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు
