నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ….నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్-వారణాసిలో పర్యటిస్తోన్న మోదీ

బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ , ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..