ఐసీసీ సెప్టెంబరు నెల ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన

భారత్ న్యూస్ రాజమండ్రి…ఐసీసీ సెప్టెంబరు నెల ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన ఎంపికయ్యారు

ఇటీవల ఆసియాకప్‌లో అభిషేక్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో 7మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేశాడు

మహిళల విభాగంలో ఈ పురస్కారం దక్కించుకున్న స్మృతి

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించింది