ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు..

త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0

పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలి

లేకుంటే పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తాం

సైన్యం సిద్ధంగా ఉండాలి

జనరల్‌ ద్వివేది