భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి…
నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ నిలయంగా నిలిచింది
2034కి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుతుంది
2047కి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ మారుతుంది
ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన 60 సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి

హైదరాబాద్ను ప్రత్యేక ఎకో సిస్టమ్ కలిగిన నగరంగా తీర్చిదిద్దుతున్నాము – సీఎం రేవంత్ రెడ్డి…..