..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుదోవ పట్టించే సమాధానం ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ

తక్షణమే కోమటిరెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అనుమతించి చర్యలు తీసుకోవాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు