..భారత్ న్యూస్ హైదరాబాద్…అమెరికాలో కాల్పులు.. మరో తెలుగు విద్యార్థి మృతి

చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు.

MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లిన సాయితేజ….