భారత్ న్యూస్ హైదరాబాద్,,,కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నం.. కాపాడిన రైల్వే పోలీసులు

సికింద్రాబాద్ స్టేషన్ లో ఘటన

కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో కిందపడిపోయిన మహిళ.. వెంటనే గమనించి ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్…