Category: TS Telugu

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్…

గ్రూప్-1పై TGPSC దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టులో విచారణ

.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రూప్-1పై TGPSC దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టులో విచారణ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న TGPSC గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల పిటిషన్ పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని ఆరోపణలు…

ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజహరుద్దీన్ పేరు తొలగించవద్దని హెచ్‌సీఏకు ఆదేశాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజహరుద్దీన్ పేరు తొలగించవద్దని హెచ్‌సీఏకు ఆదేశాలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కి ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ…

ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

భారత్ న్యూస్ హైదరాబాద్….ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పై చేయి తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,విడుదల చేశారు. రవీంద్ర భారతి…

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే. రామకృష్ణారావు

..భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే. రామకృష్ణారావు ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఆమె స్ధానంలో ప్రభుత్వం రామకృష్ణారావును నియమించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో విద్యుత్తు ఛార్జీల పెంపు ఉండదని,

భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో విద్యుత్తు ఛార్జీల పెంపు ఉండదని, యథాతథంగా పాత పద్ధతిలోనే కరెంటు బిల్లులు వసూలు చేయాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశించింది. ఈమేరకు కరెంటు ఛార్జీల టారిఫ్‌ ఉత్తర్వును ఎలెక్ట్రిసిటీ రెగ్యులేటరీ…

భూభారతి చట్టం అమలుపై ప్రజలకు పలు అంశాల్లో అవగాహన –

.భారత్ న్యూస్ హైదరాబాద్….భూభారతి చట్టం అమలుపై ప్రజలకు పలు అంశాల్లో అవగాహన – కుబీర్ మండల్ || నిర్మల్‌ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై

.భారత్ న్యూస్ హైదరాబాద్….మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

జనగామ కుర్మవాడకు చెందిన పర్శ సాయి దీన పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

..భారత్ న్యూస్ హైదరాబాద్….జనగామ కుర్మవాడకు చెందిన పర్శ సాయి దీన పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తన దృష్టికి వచ్చిందని ఎక్స్ లో పోస్ట్ ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సహాయం…

.నాగర్ కర్నూల్ జిల్లా….పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి ‘

..భారత్ న్యూస్ హైదరాబాద్….నాగర్ కర్నూల్ జిల్లా…. ‘ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి ‘ నాగర్ కర్నూల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయంకు…