భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడకు చేరుకున్న భారత.
.క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ గారు.
కపిల్ దేవ్ గారికి స్వాగతం పలికిన
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు , విజయవాడ
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తో
భేటీకానున్న కపిల్ దేవ్ గారు
రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై
సీఎం చంద్రబాబుగారి తో చర్చించే అవకాశం