లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్

.భారత్ న్యూస్ హైదరాబాద్….లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు రూ.70 వేలు లంచం అడిగిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ సాయంత్రం…

పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సైటెర్లు….

..భారత్ న్యూస్ అమరావతి..పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సైటెర్లు….. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ.. ‘ఆడపిల్లల జోలికొస్తే తొక్కిపెట్టి నార…

రాజకీయాలకు దూరంగా ఉంటాను.. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్ రాజకీయాలకు దూరంగా ఉంటాను.. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చిరంజీవి సంచలన ప్రకటన ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది…

60 వేల కోట్లు పోలవరానికి కావాల్సి ఉండగా…30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..60 వేల కోట్లు పోలవరానికి కావాల్సి ఉండగా…30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారు. పోలవరం పూర్తి కెపాసిటీ లేకపోతే బనకచర్లకు నీరు తరలించడం సాధ్యం కాదు. ఎంతో మంది విద్యార్థులు రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి మెడిసిన్ చదువుతున్నారు. రాష్ట్రానికి…

కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద ఆధారపడి ఉంది కనుక..ఇప్పుడే మనం రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాలి.

.భారత్ న్యూస్ మచిలీపట్నం,కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద ఆధారపడి ఉంది కనుక..ఇప్పుడే మనం రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాలి. కేంద్రం బీహార్‌ కంటే ఏపీని చిన్నచూపు చూస్తున్నారు. టీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుంది.…

కూటమి పాలనలో మహిళలకి, ప్రజలకే కాదు పోలీసులకి కూడా రక్షణ కరువైంది

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…కూటమి పాలనలో మహిళలకి, ప్రజలకే కాదు పోలీసులకి కూడా రక్షణ కరువైంది విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసిన సీఐ కొండలరావుని బూతులు తిట్టిన కూటమి నేత…

స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రకారం, 15% వృద్ధి లక్ష్యంగా పని చేసేలా ప్రతి డిపార్టుమెంటు ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారు….

భారత్ న్యూస్ విజయవాడ…స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రకారం, 15% వృద్ధి లక్ష్యంగా పని చేసేలా ప్రతి డిపార్టుమెంటు ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారు….

ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 158 సేవలు అందిస్తున్నామని,

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 158 సేవలు అందిస్తున్నామని, వచ్చే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింతగా విస్తరిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రికి వివరించారు. వాయిస్ ఎనేబుల్డ్…

డంపింగ్ యార్డు ఇష్యూ.. గేదెలతో వినూత్న నిరసన ….

భారత్ న్యూస్ హైదరాబాద్….డంపింగ్ యార్డు ఇష్యూ.. గేదెలతో వినూత్న నిరసన …. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారా నగర్ గ్రామాల శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ డంపింగ్ యార్డు ఏర్పాటును…

రంగస్థలం, పుష్ప తర్వాత తండేల్ మూవీనే: కమెడియన్ మహేష్….

.భారత్ న్యూస్ హైదరాబాద్….రంగస్థలం, పుష్ప తర్వాత తండేల్ మూవీనే: కమెడియన్ మహేష్…. సాయిపల్లవి, అల్లు అర్జున్ నటించిన మూవీ ‘తండేల్’. ఈ మూవీ రిలీజై విజయం సాధించింది. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ…