Category: Movie News

నేడు ఈడీ విచారణకు హీరో మహేష్ బాబు

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు ఈడీ విచారణకు హీరో మహేష్ బాబు? హైదరాబాద్:ఏప్రిల్ 27టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనకు వారం…

హైద్రాబాద్ నుండి గన్నవరం విమనాశ్రయానికి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి…

భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణా:గన్నవరం; హైద్రాబాద్ నుండి గన్నవరం విమనాశ్రయానికి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి… ఇక్కడ నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరి వెళ్లారు… విజయవాడ : సాయంత్రం మైండ్…

అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్,ప్రశ్నించిన AISF.

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. తద్వారా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆరోపించిన AISF ఈ మేరకు…

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు,.బిగ్ బ్రేకింగ్ న్యూస్

..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో…

స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

భారత్ న్యూస్ విజయవాడAmmiraju Udaya Shankar.sharma News Editor……స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన…

పుష్ప 2: సుకుమార్ తెలివైన మోసం.. వీడియో వైరల్,

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…పుష్ప 2: సుకుమార్ తెలివైన మోసం.. వీడియో వైరల్ ఈ విజయం వెనుక భారీ విజువల్స్, నెవర్ బిఫోర్ లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా విడుదలైన…

గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా జయసుధ

.భారత్ న్యూస్ హైదరాబాద్….గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా జయసుధ 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. హైదరాబాద్: తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ…

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కు షాక్ ఇచ్చిన విశాఖ పోలీసులు

భారత్ న్యూస్ తిరుపతి…స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కు షాక్ ఇచ్చిన విశాఖ పోలీసులు ఈ నెల 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో మ్యూజికల్ కాన్సర్ట్ కు నో పర్మిషన్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో భారీగా టికెట్ల విక్రయం భద్రతా…

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

భారత్ న్యూస్ విజయవాడ…సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు సల్మాన్ ఖాన్‌ను ఇంట్లోనే కాల్చి చంపేస్తాం.. లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపులు వర్లిలోని రవాణా శాఖ కార్యాలయం అధికారిక నెంబర్‌కు వాట్సప్ ద్వారా బెదిరింపులు పంపిన దుండగులు

పోసానికిపై మ‌రోకేసు.. విచారణ అధికారిపై హైకోర్టు ఆగ్రహం

భారత్ న్యూస్ కడప…పోసానికిపై మ‌రోకేసు.. విచారణ అధికారిపై హైకోర్టు ఆగ్రహం మ‌హాశివ‌రాత్రి రోజున అరెస్టు అయి నెల రోజుల త‌రువాత‌ బెయిల్‌పై విడుద‌లైన సినీ న‌టుడు, ర‌చయిత పోసాని కృష్ణ‌ముర‌ళీ (Posani Krishna Murali) పై తాజా మ‌రో కేసు (Case)…