Category: Movie News

అల్లు అర్జున్‌కు కోర్టులో ఊరట

భారత్ న్యూస్ హైదరాబాద్….అల్లు అర్జున్‌కు కోర్టులో ఊరట సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న నిబంధనను మినహాయిస్తూ తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు అలాగే విదేశాలకు అల్లు అర్జున్ వెళ్లేందుకు అనుమతి…

గతం గతః.. అయిపోయింది ఏదో అయిపోయింది.నటుడు మోహన్ బాబు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…గతం గతః.. అయిపోయింది ఏదో అయిపోయింది. నిన్న జరిగింది మర్చిపోయి, రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నటుడు మోహన్ బాబు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు

..భారత్ న్యూస్ హైదరాబాద్….మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై ఫిర్యాదు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న జై హనుమాన్ చిత్రంపై నాంపల్లి…

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్ న్యూస్ విజయవాడ…గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు టికెట్ రేట్లను 10 రోజులు మాత్రమే పెంచాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్లను 14…

గేమ్ ఛేంజర్’కు గుడ్ న్యూస్ చెప్పినతెలంగాణ ప్రభుత్వం

.భారత్ న్యూస్ హైదరాబాద్….గేమ్ ఛేంజర్’కు గుడ్ న్యూస్ చెప్పినతెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ : ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి ఆరు ఆటలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి…

కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్

..భారత్ న్యూస్ హైదరాబాద్…కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజను పరామర్శించేందుకు బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్ కిమ్స్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు….

తమిళ హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్..

భారత్ న్యూస్ విజయవాడ…తమిళ హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం అదుపుతప్పి సైడ్ వాల్‌ను ఢీకొట్టిన కారు అజిత్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు…

బోరున ఏడ్చేసిన మాధవీలత

భారత్ న్యూస్ విజయవాడ…బోరున ఏడ్చేసిన మాధవీలత తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ నటి మాధవీలత బోరున ఏడ్చేశారు. ‘‘నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి…

సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు

…భారత్ న్యూస్ హైదరాబాద్….సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు…

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి.. రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు

…భారత్ న్యూస్ హైదరాబాద్…గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి.. రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి…