తెనాలి: పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హర్ష కుమార్

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…తెనాలి: పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హర్ష కుమార్

తెనాలిలో యువకులను బహిరంగంగా కొట్టిన ఘటనపై మాజీ ఎంపీ హర్ష కుమార్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్పీని ఉద్దేశించి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పోలీసులపై వెంటనే కేసు నమోదు చేయకపోతే ఉద్యమం చేస్తామన్నారు. మామూళ్లు ఇవ్వకపోవడంతోనే యువకులపై దొంగ కేసు పెట్టారని, పోలీసులే శిక్ష అమలు చేస్తే కోర్టులెందుకని గురువారం తెనాలిలో జరిగిన ప్రెసైట్లో ప్రశ్నించారు.