భారత్ న్యూస్ అమరావతి..వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు పర్యటన
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు
హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు.