..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….A.P
మద్యం షాపులకు చంద్రబాబు హెచ్చరిక .. బెల్ట్ షాపుల కు మద్యం ఇస్తే భారీ జరిమానా.
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని
సీఎం చంద్రబాబు అన్నారు.
బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే
లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు.
ni
ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం పై నిఘా పెట్టాలన్నారు..