భారత్ న్యూస్ విజయవాడ…కల్తీ నెయ్యికి కేంద్రంగా పిఠాపురం మారింది

గోవులను చంపి వాటి ద్వారా వచ్చే వ్యర్ధాలను , కొవ్వును నెయ్యిలో కలిపి దేవాలయాలకు అమ్ముతున్నారు

దీనిని పవన్ అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం

విశ్వహిందూ పరిషత్ , బజరంగ దళ్