భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఒక ఎంపీ అయి ఉండి ఫేక్ న్యూస్ షేర్ చేయడానికి సిగ్గు లేదా గురుమూర్తిగారు! వైసీపీ డీఎన్ఏ ఫేక్. అధ్యక్షుడు ఇంకా ఫేకు.. ఫేక్ అధ్యక్షుడు, ఫేక్ పార్టీ ఎంపీ అయితే ఇంకా ఫేక్ తప్పించి ఫ్యాక్ట్ కనపడదు. ఆరోగ్యశ్రీ నుంచి కొన్ని వైద్య చికిత్సలు తొలగించారని, పథకం నిలిపేస్తున్నారని ఎంపీ చేస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం