భారత్ న్యూస్ అమరావతి..తిరుమల తిరుపతి :
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో వేచివున్న భక్తులు..
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,361 మంది భక్తులు..
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,850 మంది భక్తులు..
శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు